పూజ స్కూల్ వివాదంపై ఆర్డీవో విచారణ.!
పొద్దుటూరు మండలం చౌడూరులోని పూజ స్కూల్ వివాదంపై బుధవారం జమ్మలమడుగు ఆర్డిఓ శిరీష విచారణ నిర్వహించారు. స్కూల్ పౌండర్ రాజారెడ్డి హత్యతో రూ.కోట్ల ఆస్తుల కోసం బంధువులు, రాధా, కవిత మూడు గ్రూపులు గొడవ పడుతున్నాయి. డిపాజిట్లు, టీసీల కోసం పేరెంట్స్ డిమాండ్ చేస్తున్నారు. విచారణకు వెళ్లిన అధికారులను స్కూల్ నిర్వాహకులు కవిత లోనికి అనుమతించకపోవడంతో, పొద్దుటూరు ఎమ్మార్వో కార్యాలయంలో ఆర్డీవో విచారణ జరిపారు.
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి