పూజ స్కూల్ వివాదంపై ఆర్డీఓ విచారణ.!

పొద్దుటూరు మండలం చౌడూరులోని పూజ స్కూల్ వివాదంపై బుధవారం జమ్మలమడుగు ఆర్డిఓ శిరీష విచారణ నిర్వహించారు.  స్కూల్ పౌండర్ రాజారెడ్డి హత్యతో రూ.కోట్ల ఆస్తుల కోసం బంధువులు, రాధా, కవిత మూడు గ్రూపులు గొడవ పడుతున్నాయి. డిపాజిట్లు, టీసీల కోసం పేరెంట్స్ డిమాండ్ చేస్తున్నారు. విచారణకు వెళ్లిన అధికారులను స్కూల్ నిర్వాహకులు కవిత లోనికి అనుమతించకపోవడంతో, పొద్దుటూరు ఎమ్మార్వో కార్యాలయంలో ఆర్డీవో విచారణ జరిపారు.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఉపాధ్యాయ నేతల సస్పెన్షన్.. సంఘాల మండిపాటు.!

ఆ బ్యాంకులో ఏదో జరుగుతోంది.?

ప్రొద్దుటూరు మార్కెట్ కమిటీ ఇన్చార్జ్ లక్ష్మణ్.!