రూ.38కోట్లు మాయం.. మెప్మా, అమెనిటీస్ పాత్రపై హౌసింగ్ పీడీ విచారణ.!
ప్రొద్దుటూరు మున్సిపల్ కార్యాలయంలో మంగళవారం జేసీ నిధిమీనా ఆదేశాల మేరకు రూ.38 కోట్ల హౌసింగ్ నిధుల మాయంపై మెప్మా, సచివాలయ అమెనిటీస్ సెక్రటరీలతో జిల్లా హౌసింగ్ పీడీ రాజారత్నం విచారణ చేపట్టారు.
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి