డిప్యూటీ ఈఓను సన్మానించిన APTF నాయకులు.!
ప్రొద్దుటూరు డిప్యూటీ ఈఓగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన శివప్రసాద్ ను మంగళవారం APTF రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్యాంసుందర్ రెడ్డి ఆధ్వర్యంలో యూనియన్ నేతల కలిశారు. సన్మానించారు. సమస్యలను విన్నవించుకున్నారు. పరిష్కారం చేయాలని విజ్ఞప్తి చేశారు.
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి