వరుసపెట్టి సన్మానాలు.!
ప్రొద్దుటూరు డిప్యూటీ ఈఓగా శివప్రసాద్ నూతనంగా బాధ్యతలు చేపట్టారు. ఆయనను యూనియన్ నాయకులు వరుసపెట్టి కలుస్తున్నారు. మంగళవారం APTF రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్యాంసుందర్ రెడ్డి ఆధ్వర్యంలో యూనియన్ నేతల కలిశారు. సమస్యలను విన్నవించుకున్నారు. పరిష్కారం చేయాలని విజ్ఞప్తి చేశారు.