పంటల సాగుకు రైతులు తొందర పడొద్దు: ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి

ఎలినో పరిస్థితుల్లో ఈసారి వర్షాలు కురిసే అవకాశాలు తక్కువగా ఉన్నాయని, రైతులు తొందరపడి పంటల సాగుకు ఎరువులు విత్తనాలు కొని, భూమిలో వేయొద్దని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి మంగళవారం తన కార్యాలయంలో మీడియా సమావేశంలో సూచించారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రొద్దుటూలో కల్లాపి రంగు ఫ్యాక్టరీలపై ఆకస్మిక దాడులు.!

చెన్నంరాజుపల్లెలో పశు వైద్య శిబిరం.!

రూ.38కోట్లు మాయం.. మెప్మా, అమెనిటీస్ పాత్రపై హౌసింగ్ పీడీ విచారణ.!