పంటల సాగుకు రైతులు తొందర పడొద్దు: ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి
ఎలినో పరిస్థితుల్లో ఈసారి వర్షాలు కురిసే అవకాశాలు తక్కువగా ఉన్నాయని, రైతులు తొందరపడి పంటల సాగుకు ఎరువులు విత్తనాలు కొని, భూమిలో వేయొద్దని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి మంగళవారం తన కార్యాలయంలో మీడియా సమావేశంలో సూచించారు.
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి