పొద్దుటూరులో సూసైడ్ ఫ్యాక్టరీలు సీజ్.!

పొద్దుటూరు శివారు ప్రాంతంలోని విషపూరిత ప్రమాదకర కల్లాపి రంగు రసాయనాలను తయారు చేస్తున్న ఐదు ఫ్యాక్టరీలను బుధవారం ఉదయం అధికారులు సీజ్ చేశారు.  ఇక్కడ తయారైన రసాయనాలను సేవించి కడప జిల్లాలో 18 మంది సూసైడ్ చేసుకున్నారు.  ఇతర ప్రాంతాల్లో మరి కొంతమంది సూసైడ్ చేసుకున్నారు.  వీటిని అధికారులు సీజ్ చేసి, కేసులు నమోదు చేశారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రొద్దుటూలో కల్లాపి రంగు ఫ్యాక్టరీలపై ఆకస్మిక దాడులు.!

చెన్నంరాజుపల్లెలో పశు వైద్య శిబిరం.!

రూ.38కోట్లు మాయం.. మెప్మా, అమెనిటీస్ పాత్రపై హౌసింగ్ పీడీ విచారణ.!