పొద్దుటూరులో సూసైడ్ ఫ్యాక్టరీలు సీజ్.!
పొద్దుటూరు శివారు ప్రాంతంలోని విషపూరిత ప్రమాదకర కల్లాపి రంగు రసాయనాలను తయారు చేస్తున్న ఐదు ఫ్యాక్టరీలను బుధవారం ఉదయం అధికారులు సీజ్ చేశారు. ఇక్కడ తయారైన రసాయనాలను సేవించి కడప జిల్లాలో 18 మంది సూసైడ్ చేసుకున్నారు. ఇతర ప్రాంతాల్లో మరి కొంతమంది సూసైడ్ చేసుకున్నారు. వీటిని అధికారులు సీజ్ చేసి, కేసులు నమోదు చేశారు.
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి