సచివాలయాల తనిఖీ.!

పొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ రవిచంద్ర రెడ్డి బుధవారం పట్టణంలోని వార్డ్ సచివాలయాలను సందర్శించారు.  SIR మ్యాపింగ్ డిజిటలైజేషన్ ప్రక్రియపై బిఎల్ఓలతో సమీక్షించారు.  గడువులోపు పూర్తి చేయాలని ఆదేశించారు.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఉపాధ్యాయ నేతల సస్పెన్షన్.. సంఘాల మండిపాటు.!

ఆ బ్యాంకులో ఏదో జరుగుతోంది.?

ప్రొద్దుటూరు మార్కెట్ కమిటీ ఇన్చార్జ్ లక్ష్మణ్.!