ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసిన ఎమ్మెల్యే
బుధవారం ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రిని స్థానిక ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి తనిఖీ చేశారు. నేత్ర విభాగం, ఆయుష్ భవనాల నిర్మాణ పనులను పరిశీలించారు. ఆస్పత్రిలో రీల్స్ తీయడంపై పరిపాలన, సెక్యూరిటీ లోపాలపై అధికారులతో సమీక్షించారు.
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి