పశువులపై ప్రయోగాలపై విద్యార్థులకు శిక్షణ.!
ప్రొద్దుటూరు ప్రభుత్వ వెటర్నరీ కళాశాలలో మంగళవారం పశువులపై ప్రయోగాలు నిర్వహించడంపై వెటర్నరీ విద్యార్థులకు ల్యాబ్ శిక్షణ ఇచ్చారు. అసోసియేట్ డీన్ రాధాకృష్ణ, ప్రొఫెసర్స్ కళ్యాణి, శ్రీనివాస నాయక్, కళ్యాణ చక్రవర్తి, శ్రీవాణి, మోని తెరిసా, అశోక్ కుమార్, వెటర్నరీ విద్యార్థులు పాల్గొన్నారు.
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి