పశువులపై ప్రయోగాలపై విద్యార్థులకు శిక్షణ.!

ప్రొద్దుటూరు ప్రభుత్వ వెటర్నరీ కళాశాలలో మంగళవారం పశువులపై ప్రయోగాలు నిర్వహించడంపై వెటర్నరీ విద్యార్థులకు ల్యాబ్ శిక్షణ ఇచ్చారు.  అసోసియేట్ డీన్ రాధాకృష్ణ, ప్రొఫెసర్స్ కళ్యాణి, శ్రీనివాస నాయక్, కళ్యాణ చక్రవర్తి, శ్రీవాణి, మోని తెరిసా, అశోక్ కుమార్, వెటర్నరీ విద్యార్థులు పాల్గొన్నారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రొద్దుటూలో కల్లాపి రంగు ఫ్యాక్టరీలపై ఆకస్మిక దాడులు.!

చెన్నంరాజుపల్లెలో పశు వైద్య శిబిరం.!

రూ.38కోట్లు మాయం.. మెప్మా, అమెనిటీస్ పాత్రపై హౌసింగ్ పీడీ విచారణ.!