పశువులపై ప్రయోగాలు.. విద్యార్థులకు శిక్షణ.!

ప్రొద్దుటూరు ప్రభుత్వ వెటర్నరీ కళాశాలలో మంగళవారం పశువులపై ప్రయోగాలు నిర్వహించడంపై వెటర్నరీ విద్యార్థులకు ల్యాబ్ శిక్షణ ఇచ్చారు.  అసోసియేట్ డీన్ రాధాకృష్ణ, ప్రొఫెసర్స్ కళ్యాణి, శ్రీనివాస నాయక్, కళ్యాణ చక్రవర్తి, శ్రీవాణి, మోని తెరిసా, అశోక్ కుమార్, వెటర్నరీ విద్యార్థులు పాల్గొన్నారు.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఉపాధ్యాయ నేతల సస్పెన్షన్.. సంఘాల మండిపాటు.!

ఆ బ్యాంకులో ఏదో జరుగుతోంది.?

ప్రొద్దుటూరు మార్కెట్ కమిటీ ఇన్చార్జ్ లక్ష్మణ్.!