వైయస్సార్ జయంతికి రోగులకు పండ్లు పంపిణీ.!
వైయస్సార్ జయంతిని పురస్కరించుకుని బుధవారం స్థానిక మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో పొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. వైయస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.