ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతకు సన్మానం.!

ప్రొద్దుటూరు PRUSMA ఆధ్వర్యంలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు - 2026 పురస్కార ప్రధానోత్సవ కార్యక్రమం శుక్రవారం ప్రొద్దుటూరు గోల్డెన్ పార్క్ నందు నిర్వహించారు.ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎన్నికైన గంగాధర్ ను  ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి సన్మానించారు.  ఈ కార్యక్రమంలో డిప్యూటీ DEO శివప్రసాద్, MEOలు సావిత్రమ్మ, శోభారాణి ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు పాల్గొన్నారు.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రొద్దుటూరు అభివృద్ధిపై జిల్లా కలెక్టర్ సమీక్ష.. రూ.600 కోట్లతో UGD నిర్మాణం.!

అమ్మవారి మీద ఒట్టు.. నా మద్దతు మీకే:MLA వరద

యార్డులో పడగొట్టిన గోడ కట్టేదెవ్వరు.?