యార్డులో పడగొట్టిన గోడ కట్టేదెవ్వరు.?

ప్రొద్దుటూరు అనిబిసెంట్ మున్సిపల్ హైస్కూల్లో కార్యక్రమాలకు మార్కెట్ యార్డు కాంపౌండ్ గోడను తొలగించారు.  ఆ తర్వాత ఎవ్వరూ పట్టించు కోలేదు. ఈ పరిస్థితుల్లో యార్డు గోడౌన్లోని రూ.1.70 కోట్ల హౌసింగ్ డిపార్ట్మెంట్ ఐరన్ మాయమైంది.  వీటిపై శనివారం స్థానిక MLA వరదరాజుల రెడ్డి ఆదేశాల మేరకు AMC చైర్మన్ లక్ష్మణ్, మున్సిపల్ కమిషనర్ విశ్వనాథ్, సెక్రటరీ రత్నరాజు పరిశీలించారు.  చర్యలు తీసుకుంటామని కమిషనర్ తెలిపారు.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఉపాధ్యాయ నేతల సస్పెన్షన్.. సంఘాల మండిపాటు.!

ఆ బ్యాంకులో ఏదో జరుగుతోంది.?

ప్రొద్దుటూరు మార్కెట్ కమిటీ ఇన్చార్జ్ లక్ష్మణ్.!