PDTR MLAని సన్మానించిన చేనేతలు.!

ప్రొద్దుటూరు (ఆగస్, 11) ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డిని చేనేతలు సన్మానించారు.  2 సంవత్సరాల కూటమి పాలనపై ఆయన మంగళవారం స్థానిక 29వ వార్డులో ఇంటింటి ప్రచారం నిర్వహించారు.  రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన చేనేతలకు వారి బ్యాంకు ఖాతాల్లోకి రూ.25వేలు జమ చేసిందని ఆయన తెలిపారు.  ఈ సందర్భంగా ఆ వార్డులోని చేనేత పథకం పొందిన లబ్ధిదారులు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డిని సన్మానించారు.  ఎమ్మెల్యే వెంట స్థానిక టిడిపి నేతలు, చేనేత సంఘాల నేతలు ఉన్నారు.
- ప్రొద్దుటూరు వార్తలు | PRODDATURNEWS.COM | Proddatur | YSR Kadapa District | Andhra Pradesh | Local News.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఉపాధ్యాయ నేతల సస్పెన్షన్.. సంఘాల మండిపాటు.!

ఆ బ్యాంకులో ఏదో జరుగుతోంది.?

ప్రొద్దుటూరు మార్కెట్ కమిటీ ఇన్చార్జ్ లక్ష్మణ్.!