చెన్నంరాజుపల్లెలో రసాయనాలు లేని కూరగాయల సాగు.!

ప్రొద్దుటూరు(ఆగస్ట్, 11): స్థానిక చెన్నంరాజుపల్లెలో రైతు శేఖర్ ద్రవ జీవామృతం ద్వారా, రసాయనాలు లేని కూరగాయల సాగును చేపట్టి, అధిక లాభాలు పొందాడని మండల వ్యవసాయ అధికారి వరహరి కుమార్ తెలిపారు.  మంగళవారం ఆ పొలంలోకి ఇతర రైతులను తీసుకెళ్లి జీవామృతం ద్వారా పంటలసాగును చూపించారు.  చీడ పీడలు లేని వంగ, బెండ, టమోటా, గోగు తదితర కూరగాయల పంటల సాగును పరిశీలించారు.
- ‎ప్రొద్దుటూరు వార్తలు | PRODDATURNEWS.COM | Proddatur | YSR Kadapa District | Andhra Pradesh | Local News.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఉపాధ్యాయ నేతల సస్పెన్షన్.. సంఘాల మండిపాటు.!

ఆ బ్యాంకులో ఏదో జరుగుతోంది.?

ప్రొద్దుటూరు మార్కెట్ కమిటీ ఇన్చార్జ్ లక్ష్మణ్.!