అధ్యక్ష స్థానంలో ప్రొద్దుటూరు ఎమ్మెల్యే.!
- ప్రొద్దుటూరు MLA వరదరాజుల రెడ్డి ప్రస్తుత అసెంబ్లీ సమావేశాలకుప్యానల్ స్పీకర్ గా నియమితులయ్యారు. మంగళవారం అధ్యక్ష స్థానంలో కూర్చొని సమావేశాలను నిర్వహించారు. బీసీ రిజర్వేషన్ల అంశంపై సభ్యులతో మాట్లాడించారు. ప్రభుత్వం నుంచి సమాధానం ఇప్పించారు.