జెండా ఆవిష్కరించిన చైర్మన్ లక్ష్మణ్.!
ప్రొద్దుటూరు(ఆగస్ట్, 15): స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో శనివారం స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా చైర్మన్ లక్ష్మణ్ కుమార్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. AMC ద్వారా రైతులకు అందిస్తున్న సేవలను వివరించారు. కార్యక్రమంలో సెక్రటరీ రత్నరాజు, రైతులు, ఉద్యోగులు, సెక్యూరిటీ గార్డ్స్ పాల్గొన్నారు.