ప్రొద్దుటూరు ప్రజలకు సూచన.. నేడు పవర్ కట్.!

ప్రొద్దుటూరులో శనివారం ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదని స్థానిక విద్యుత్ శాఖ ఈఈ చాంద్ బాషా తెలిపారు.  కార్యనిర్వాహక అవసరాల నిమిత్తం, మరమ్మత్తు పనులు చేపట్టాల్సి ఉండడంతో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని తెలిపారు.  

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఉపాధ్యాయ నేతల సస్పెన్షన్.. సంఘాల మండిపాటు.!

ఆ బ్యాంకులో ఏదో జరుగుతోంది.?

ప్రొద్దుటూరు మార్కెట్ కమిటీ ఇన్చార్జ్ లక్ష్మణ్.!