22వ వార్డులో వైసీపీలోకి వలసలు.!

ప్రొద్దుటూరు: స్థానిక 22వ వార్డులో టీడీపీ నుంచి మైనార్టీ కుటుంబాలు సోమవారం వైసిపిలోకి చేరారు.  మహమ్మద్ హుస్సేన్ ఆధ్వర్యంలో వైసీపీ కండువాలు అప్పుకున్నారు.  స్థానిక మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి వారిని పార్టీలోకి ఆహ్వానించారు.  ఈ సందర్భంగా రాచమల్లు మాట్లాడుతూ.. చంద్రబాబుపై ప్రజలకు భ్రమలు తొలిగాయన్నారు.  చెప్పిన హామీలు చేయడం లేదని తెలుసుకున్నారన్నారు.  

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఉపాధ్యాయ నేతల సస్పెన్షన్.. సంఘాల మండిపాటు.!

ఆ బ్యాంకులో ఏదో జరుగుతోంది.?

ప్రొద్దుటూరు మార్కెట్ కమిటీ ఇన్చార్జ్ లక్ష్మణ్.!