చంద్రబాబు హయాంలోనే ఉపాధ్యాయ నియామకాలు:AMC చైర్మన్ లక్ష్మణ్

ప్రొద్దుటూరు: రాష్ట్రంలో 14 ఉపాధ్యాయ నియామకాలు (DSCలు) నిర్వహించగా.. అందులో 11 DSCలు CM చంద్రబాబు హయాంలోనే జరిగాయని ప్రొద్దుటూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పట్నం లక్ష్మణ్ కుమార్ తెలిపారు.  గురువారం పొద్దుటూరులో STF ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ.. 
ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం కోసం కృషి చేస్తామని తెలిపారు.  కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ఇర్ఫాన్ భాష, STF నేతలు, ఉపాద్యాయులు పాల్గొన్నారు.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఉపాధ్యాయ నేతల సస్పెన్షన్.. సంఘాల మండిపాటు.!

ఆ బ్యాంకులో ఏదో జరుగుతోంది.?

ప్రొద్దుటూరు మార్కెట్ కమిటీ ఇన్చార్జ్ లక్ష్మణ్.!