YSR ఆరోగ్యశ్రీ ఇప్పుడెక్కడ.?: రాచమల్లు

ప్రొద్దుటూరు: దివంగత మాజీ సీఎం YSR పేదలకు కార్పోరేట్ వైద్యాన్ని ఉచితంగా అందించడానికి ఆరోగ్యశ్రీ పథకం తీసుకు వచ్చాడని, ఆ పథకం ఇప్పుడెక్కడని ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు ప్రశ్నించారు.
మాజీ సీఎం వైస్సార్ వర్ధంతి పురస్కరించుకొని బుధవారం స్థానిక మైదుకూరు రోడ్డులోని వైస్సార్ విగ్రహం వద్ద నివాళులు అర్పించారు.  అనంతరం స్థానిక జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు ఫ్రూట్స్, బ్రెడ్ పంపిణీ చేశారు.   ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైస్సార్  పేదలకు కార్పోరేట్ వైద్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారన్నారు.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రొద్దుటూరు అభివృద్ధిపై జిల్లా కలెక్టర్ సమీక్ష.. రూ.600 కోట్లతో UGD నిర్మాణం.!

అమ్మవారి మీద ఒట్టు.. నా మద్దతు మీకే:MLA వరద

యార్డులో పడగొట్టిన గోడ కట్టేదెవ్వరు.?