ధరల నియంత్రణలో ప్రభుత్వం విఫలం:CPI

ప్రొద్దుటూరు: నిత్యావసరాల ధరల నియంత్రణలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు రామయ్య విమర్శించారు.  ఈమేరకు ఆయన బుధవారం పొద్దుటూరు మండల రెవెన్యూ అధికారులకు వినతి పత్రం సమర్పించారు.  గతంలో ఎప్పుడూ లేనంతగా ధరలు పెరిగాయన్నారు.  ముఖ్యంగా పేదలు ఇబ్బందులు పడుతున్నారన్నారు.  అక్రమ నిల్వలను బహిరంగ మార్కెట్లో పంపిణీ చేయాలన్నారు.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రొద్దుటూరు అభివృద్ధిపై జిల్లా కలెక్టర్ సమీక్ష.. రూ.600 కోట్లతో UGD నిర్మాణం.!

అమ్మవారి మీద ఒట్టు.. నా మద్దతు మీకే:MLA వరద

యార్డులో పడగొట్టిన గోడ కట్టేదెవ్వరు.?