టౌన్ బ్యాంక్ CEOను కార్యాలయానికి పిలిపించి ఆరా తీసిన DLCO.!

ప్రొద్దుటూరు టౌన్ బ్యాంకుపై వచ్చిన ఆరోపణలపై బ్యాంకు CEO నిరంజన్ రెడ్డి బుధవారం సాయంత్రం సహకార శాఖ డీఆర్ కార్యాలయానికి వెళ్ళి వివరణ ఇచ్చుకున్నారు.  విద్యుత్ ఉద్యోగి బొంతలకుంట సుబ్బరాయుడు ఇన్స్యూరెన్స్ అమౌంట్, పోర్జరీ సంతకాలు, బినామీ అకౌంట్లపై DLCO సత్యానందకు బ్యాంకు CEO నిరంజన్ రెడ్డి వివరణ ఇచ్చారు.  విచారణ అధికారి అసిస్టెంట్ రిజిస్ట్రార్ కృష్ణారెడ్డికి సహకరించాలని, సంబంధిత రికార్డులు అందుబాటులో ఉంచాలని DLCO సత్యానంద్ CEOను ఆదేశించారు.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రొద్దుటూరు అభివృద్ధిపై జిల్లా కలెక్టర్ సమీక్ష.. రూ.600 కోట్లతో UGD నిర్మాణం.!

అమ్మవారి మీద ఒట్టు.. నా మద్దతు మీకే:MLA వరద

యార్డులో పడగొట్టిన గోడ కట్టేదెవ్వరు.?