రామేశ్వరం యేటిలో మృతదేహం.!

ప్రొద్దుటూరు: స్థానిక రామేశ్వరం గంగమ్మ దేవళం వెనుక వైపు యేటిలో గుర్తు తెలియని మృతదేహం బుధవారం బయటపడింది.  స్థానికులు VRO ద్వారా పోలీసులకు సమాచారం ఇచ్చారు.  రూరల్ సీఐ నాగభూషణ్, ఎస్సై శ్రీకాంత్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.  మృతుని వివరాలు కోసం విచారిస్తున్నారు.  30-35 సంవత్సరాల వయస్సు ఉంటుందని, 2-3 రోజుల క్రితం మృతి చెందినట్లు తెలిపారు.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రొద్దుటూరు అభివృద్ధిపై జిల్లా కలెక్టర్ సమీక్ష.. రూ.600 కోట్లతో UGD నిర్మాణం.!

అమ్మవారి మీద ఒట్టు.. నా మద్దతు మీకే:MLA వరద

యార్డులో పడగొట్టిన గోడ కట్టేదెవ్వరు.?