నదిలో కాలుష్యం నివారించాలి.!

ప్రొద్దుటూరు సమీపంలోని పెన్నానదిలో వ్యర్థాలను వేసి కాలుష్యం చేస్తున్నారని BJP నేతలు ప్రొద్దుటూరు MRO ఉదయ భాస్కర్ రాజుకు గురువారం పిర్యాదు చేశారు.  చర్యలు తీసుకోవాలని వినతి పత్రం సమర్పించారు.  మురుగునీరు, ఇతర వ్యర్థాలు వదలకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రొద్దుటూరు అభివృద్ధిపై జిల్లా కలెక్టర్ సమీక్ష.. రూ.600 కోట్లతో UGD నిర్మాణం.!

అమ్మవారి మీద ఒట్టు.. నా మద్దతు మీకే:MLA వరద

యార్డులో పడగొట్టిన గోడ కట్టేదెవ్వరు.?