ఇళ్ల కోసం ఎమ్మెల్యేకి అర్జీలు పెట్టుకున్న పేదలు.!

ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డికి సొంత ఇల్లు లేని పేదలు ఇళ్ల కోసం అర్జీలు పెట్టుకున్నారు.  శనివారం ఆయన తన కార్యాలయంలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు.  23 మంది ఇంటి స్థలాల కోసం దరఖాస్తులు ఇచ్చారు.  మరో ముగ్గురు పక్కా ఇళ్లు మంజూరు చేయించాలని అర్జీలు పెట్టుకున్నారు.  మొత్తం 40 మంది ప్రజలు సమస్యలపై ఎమ్మెల్యేకి అర్జీలు ఇచ్చారు.  వాటిని ఆయన సంబంధిత అధికారులకు పంపించారు.  అర్జీదారులకు సాధ్యమైనంత త్వరగా న్యాయం చేయాలని ఆదేశించారు. 

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రొద్దుటూరు అభివృద్ధిపై జిల్లా కలెక్టర్ సమీక్ష.. రూ.600 కోట్లతో UGD నిర్మాణం.!

అమ్మవారి మీద ఒట్టు.. నా మద్దతు మీకే:MLA వరద

యార్డులో పడగొట్టిన గోడ కట్టేదెవ్వరు.?