వారంతా జైలుకు వెళ్లాలి: మాజీ ఎమ్మెల్యే రాచమల్లు
ప్రొద్దుటూరు టౌన్ బ్యాంకులో ఇన్స్యూరెన్స్ అమౌంట్ కోసం సుచరిత పేరుతో ఉషారాణికి అకౌంట్ ఓపెన్ చేయించడం నేరం కాదా.? అని స్థానిక మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి శుక్రవారం మీడియా సమావేశంలో ప్రశ్నించారు. టిడిపి లాయర్ ఇవి సుధాకర్ రెడ్డి పోర్జరీ సంతకాలతో బినామీ అకౌంట్లు ఓపెన్ చేయించారని తెలిపారు. బినామీ అకౌంట్ హోల్డర్స్, టిడిపి లాయర్, బ్యాంకు అధికారులు, ఉద్యోగులు ఇందులో ఇన్వాల్వ్ అయిన అందరూ నేరస్థులే అన్నారు.
ప్రొద్దుటూరు వార్తలు | PRODDATURNEWS.COM | Proddatur | YSR Kadapa District | Andhra Pradesh | Local News.