ప్రొద్దుటూరు టీచరుకు రాష్ట్ర స్థాయి అవార్డు.!
ప్రొద్దుటూరుకు చెందిన గంగాధర నాయుడు రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయుడుగా ఎంపికయ్యారు. ఆయనతో పాటు కడపకు చెందిన నాగమణి, చింతకొమ్మదిన్నెకు చెందిన అబ్దుల్ సత్తార్ రాష్ట్ర స్థాయిలో బెస్ట్ టీచర్స్ అవార్డుకు ఎంపికయ్యారు. తెలుగు టీచర్ గంగాధర్ బోధిస్తున్న పాఠశాలలో 6 మంది విద్యార్థులు తెలుగులో 100/100 మార్కులు సాధించారు.