బీసీ ముసాయిదా బిల్లు చర్చలో ముక్తియార్.!

విజయవాడలో శనివారం బీసీ వెల్ఫేర్ మినిస్టర్ సవిత అధ్యక్షతన బీసీ రక్షణ రిజర్వేషన్ల ముసాయిదా బిల్లుపై సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్ర షేక్ వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ముక్తియార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీసీల సంక్షేమం, అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు చేస్తున్న కృషిని వివరించారు.  బీసీల రక్షణకు ప్రభుత్వం సమగ్ర చట్టం తీసుకు వస్తున్నట్లు ఆయన తెలిపారు.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రొద్దుటూరు అభివృద్ధిపై జిల్లా కలెక్టర్ సమీక్ష.. రూ.600 కోట్లతో UGD నిర్మాణం.!

అమ్మవారి మీద ఒట్టు.. నా మద్దతు మీకే:MLA వరద

యార్డులో పడగొట్టిన గోడ కట్టేదెవ్వరు.?