మైనర్ డ్రైవింగ్ పై జరిమానా.. కౌన్సిలింగ్.!

ప్రొద్దుటూరు: మైనర్ డ్రైవింగ్ పై పోలీసులు మంగళవారం సాయంత్రం స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు.  స్థానిక 1టౌన్ ఎస్సై మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు గాంధీరోడ్డులో వాహనాల తనిఖీ చేపట్టారు.  మైనర్లు వాహనాలు నడుపుతుండగా 15 మందిని పట్టుకున్నారు.  వారి పేరెంట్స్ కు కౌన్సిలింగ్ ఇచ్చారు.  రూ.13,245లు పెనాల్టీ విధించారు.  కేసులు నమోదు చేశారు.  మైనర్లకు వాహనాలు ఇస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.  కేసులు నమోదు చేస్తామన్నారు.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రొద్దుటూరు అభివృద్ధిపై జిల్లా కలెక్టర్ సమీక్ష.. రూ.600 కోట్లతో UGD నిర్మాణం.!

అమ్మవారి మీద ఒట్టు.. నా మద్దతు మీకే:MLA వరద

యార్డులో పడగొట్టిన గోడ కట్టేదెవ్వరు.?