లోకేష్ రాజీనామా ఎప్పుడు.?: రాచమల్లు

ప్రొద్దుటూరు(ఆగస్ట్, 6): మంత్రి లోకేష్ రాజీనామ చేయాలని స్థానిక మాజీ MLA రాచమల్లు శివప్రసాద్ రెడ్డి డిమాండ్ చేశారు.  గురువారం స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద  YCP నేతలు దీక్షలు చేపట్టారు.  DSC స్కాంపై CBI విచారణ కోరుతూ YCP నేతలు దీక్షలో కూర్చున్నారు. 
- ప్రొద్దుటూరు వార్తలు | PRODDATURNEWS.COM | Proddatur | YSR Kadapa District | Andhra Pradesh | Local News.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రొద్దుటూరు మార్కెట్ కమిటీ ఇన్చార్జ్ లక్ష్మణ్.!

కొత్తపల్లెను మునిసిపాలిటీలో విలీనం చేయాలి.!

శ్రీనివాసనగర్ సబ్ స్టేషన్ పరిశీలించిన అధికారులు.!