లోకేష్ రాజీనామా ఎప్పుడు.?: రాచమల్లు
ప్రొద్దుటూరు(ఆగస్ట్, 6): మంత్రి లోకేష్ రాజీనామ చేయాలని స్థానిక మాజీ MLA రాచమల్లు శివప్రసాద్ రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద YCP నేతలు దీక్షలు చేపట్టారు. DSC స్కాంపై CBI విచారణ కోరుతూ YCP నేతలు దీక్షలో కూర్చున్నారు.
- ప్రొద్దుటూరు వార్తలు | PRODDATURNEWS.COM | Proddatur | YSR Kadapa District | Andhra Pradesh | Local News.