చౌడూరులో కోడి పందెం రాయుళ్ళ అరెస్ట్: రూరల్ SI రాజు
ప్రొద్దుటూరు(ఆగస్ట్, 6): స్థానిక చౌడూరు గ్రామంలో కోడి పందెం ఆడుతున్న 8 మందిని గురువారం అరెస్ట్ చేసి, కేసు నమోదు చేసినట్లు ప్రొద్దుటూరు రూరల్ SI రాజు తెలిపారు. వారి వద్ద నుంచి రూ.5,040 నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వారిలో ప్రొద్దుటూరుకు చెందిన నలుగురు, జమ్మలమడుగుకు చెందిన మరో నలుగురు ఉన్నారన్నారు.
- ప్రొద్దుటూరు వార్తలు | PRODDATURNEWS.COM | Proddatur | YSR Kadapa District | Andhra Pradesh | Local News.