DSCపై CBI విచారణ కోరుతూ నేటి నుంచి YCP దీక్షలు.!

ప్రొద్దుటూరు(ఆగస్ట్, 6): DSC అక్రమాలపై CBI విచారణ కోరుతూ YCP ఆధ్వర్యంలో గురువారం నుంచి మున్సిపల్ కార్యాలయం వద్ద రిలే దీక్షలు చేపడుతున్నట్లు స్థానిక మాజీ MLA రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తెలిపారు.  DSC అక్రమాలకు బాధ్యత వహిస్తూ మంత్రి లోకేష్ రాజీనామ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.  పీజు రీ ఎంబర్స్ మెంట్ బకాయిలు, నిరుద్యోగ భృతి ఇవ్వాలని కోరారు.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రొద్దుటూరు మార్కెట్ కమిటీ ఇన్చార్జ్ లక్ష్మణ్.!

కొత్తపల్లెను మునిసిపాలిటీలో విలీనం చేయాలి.!

శ్రీనివాసనగర్ సబ్ స్టేషన్ పరిశీలించిన అధికారులు.!