రోడ్డు ప్రమాదంలో వృద్ధుడు మృతి.!

ప్రొద్దుటూరు(ఆగస్ట్, 1) స్థానిక బొజ్జవారిపల్లె వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వెంకట సుబ్బయ్య(74) అనే వృద్ధుడు మృతి చెందాడు.  ఆటో డీ కొనడంతో పడిపోయిన సుబ్బయ్యను ఆస్పత్రికి తరలించారు.  ఆస్పత్రిలో మృతి చెందాడు.  ప్రొద్దుటూరు రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్సై రాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రొద్దుటూరు మార్కెట్ కమిటీ ఇన్చార్జ్ చైర్మన్ లక్ష్మణ్ కుమార్.!

కొత్తపల్లెను మునిసిపాలిటీలో విలీనం చేయాలి.!

శ్రీనివాసనగర్ సబ్ స్టేషన్ పరిశీలించిన అధికారులు.!