డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి.. ప్రమాదాలు తెచ్చుకోవద్దు: ఎస్సై రాజు

ప్రొద్దుటూరు(ఆగస్ట్, 2): డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి ప్రమాదాలు కొనితెచ్చుకోవద్దని ప్రొద్దుటూరు రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్సై రాజు తాగి వాహనాలు నడిపే వారిని హెచ్చరించారు.  ఆయన సిబ్బందితో కలిసి ఆదివారం వాహనాల తనిఖీ నిర్వహించారు.  తాగి వాహనాలు నడిపే వారిపై కేసులు నమోదు చేశారు.  కౌన్సిలింగ్ ఇచ్చారు.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రొద్దుటూరు మార్కెట్ కమిటీ ఇన్చార్జ్ లక్ష్మణ్.!

కొత్తపల్లెను మునిసిపాలిటీలో విలీనం చేయాలి.!

శ్రీనివాసనగర్ సబ్ స్టేషన్ పరిశీలించిన అధికారులు.!