బాబు అప్పులెక్కువ.. ప్రజలకు ఇచ్చింది తక్కువ.!

ప్రొద్దుటూరు(ఆగస్ట్, 5): CM చంద్రబాబు అప్పులెక్కువ చేసి, ప్రజలకు తక్కువ ఇచ్చాడని ప్రొద్దుటూరు మాజీ MLA రాచమల్లు శివప్రసాద్ రెడ్డి విమర్శించారు.  ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. CBN రెండేళ్లలో రూ.3.65 లక్షల కోట్లు అప్పులు చేశాడన్నారు.  జగన్ రూ.8.89 లక్షల కోట్లు లబ్ధిదారులకు పంపిణీ చేశాడన్నారు.  కరోనాలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజలను ఆదుకున్నాడన్నారు.  చంద్రబాబు తెచ్చిన అప్పులు ఎవ్వరికి ఇచ్చాడని ప్రశ్నించారు.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రొద్దుటూరు మార్కెట్ కమిటీ ఇన్చార్జ్ లక్ష్మణ్.!

కొత్తపల్లెను మునిసిపాలిటీలో విలీనం చేయాలి.!

శ్రీనివాసనగర్ సబ్ స్టేషన్ పరిశీలించిన అధికారులు.!