చెన్నంరాజుపల్లెలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే.!

ప్రొద్దుటూరు(ఆగస్ట్, 1): ప్రొద్దుటూరు మండలం చెన్నంరాజుపల్లె ప్రభుత్వ పాఠశాలలో శనివారం స్థానిక ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి మొక్కలు నాటారు.  నాటిన మొక్కలను సంరక్షించాలని ఆయన విద్యార్థులకు, ఉపాధ్యాయులకు సూచించారు.  రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అధ్యక్షులు రమేష్ రెడ్డి, మాజీ ఎంపీపీ రాఘవరెడ్డి, ఎంఈఓలు సావిత్రి,  శోభారాణి పాల్గొన్నారు.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రొద్దుటూరు మార్కెట్ కమిటీ ఇన్చార్జ్ చైర్మన్ లక్ష్మణ్ కుమార్.!

కొత్తపల్లెను మునిసిపాలిటీలో విలీనం చేయాలి.!

శ్రీనివాసనగర్ సబ్ స్టేషన్ పరిశీలించిన అధికారులు.!