కార్పోరేట్ దుకాణాలను తరిమేస్తాం: మాజీ ఎమ్మెల్యే

ప్రొద్దుటూరులోంచి కార్పోరేట్ దుకాణాలను తరిమేస్తామని స్థానిక మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి హెచ్చరించారు.  ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. నెలలోపు సెలూన్ మొదలుకొని జ్యూవెలరీ వరకు దుకాణాలను బంద్ చేసుకొని వారంతకువారే వెళ్లిపోవాలన్నారు.  లేకపోతే వైసీపీ కార్యకర్తలతో కార్పొరేట్ దుకాణాల వద్ద ఆందోళనలు చేసి, పంపిస్తామన్నారు.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రొద్దుటూరు అభివృద్ధిపై జిల్లా కలెక్టర్ సమీక్ష.. రూ.600 కోట్లతో UGD నిర్మాణం.!

అమ్మవారి మీద ఒట్టు.. నా మద్దతు మీకే:MLA వరద

యార్డులో పడగొట్టిన గోడ కట్టేదెవ్వరు.?