ప్రొద్దుటూరు డివిజన్లో మిగులు టీచర్ల సర్దుబాటు.!

పొద్దుటూరు డివిజన్ పరిధిలో 17 మండలాల్లోని మిగులు టీచర్లను శనివారం డిప్యూటీ ఈవో శివప్రసాద్ ఆధ్వర్యంలో సర్దుబాటు చేశారు. సర్దుబాటు తర్వాత సబ్జెక్టు వారీగా ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయని అధికారి తెలిపారు. 
తెలుగు-16-2-14, హిందీ-21-1-20, ఇంగ్లీష్-14-7-7, గణితం-8-7-1, పిజిక్స్-16-4-12, బయాలజీ-30-1-29, సోషల్-41-3-38, ఎస్జీటీ-79-6-73 ఖాళీలు ఉన్నాయి.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

కొత్తపల్లెను మునిసిపాలిటీలో విలీనం చేయాలి.!

శ్రీనివాసనగర్ సబ్ స్టేషన్ పరిశీలించిన అధికారులు.!

చంద్రబాబు.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అధికారంలోకి వచ్చాక మర్చిపోయావా.? APTF శ్యాం