ప్రొద్దుటూరు అభివృద్ధిపై కమిషనర్ కు జేసీ సూచనలు.!

ప్రొద్దుటూరు(జూలై, 27): ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ విశ్వనాథ్ సోమవారం కడపలో మున్సిపల్ ప్రత్యేక అధికారి జేఏసీ నిధి మీనాతో సమావేశమయ్యారు.  ఈ సందర్భంగా జెసి ప్రొద్దుటూరు పట్టణ అభివృద్ధికి పలు సూచనలు ఇచ్చారు.  మంజూరై నిర్మాణాలు ఆగిపోయిన పనులను పూర్తి చేయించాలన్నారు.  పారిశుద్ధ్యం పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఆదేశించారు.
- ప్రొద్దుటూరు వార్తలు | PRODDATURNEWS.COM | Proddatur | YSR Kadapa District | Andhra Pradesh | Local News.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

కొత్తపల్లెను మునిసిపాలిటీలో విలీనం చేయాలి.!

శ్రీనివాసనగర్ సబ్ స్టేషన్ పరిశీలించిన అధికారులు.!

చంద్రబాబు.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అధికారంలోకి వచ్చాక మర్చిపోయావా.? APTF శ్యాం