ప్రొద్దుటూరులో మైనర్ బాలికపై అత్యాచారం.. పోక్సో కేసు నమోదు.!
ప్రొద్దుటూరు మండలం అమృతనగర్ మైనర్ బాలికపై అదే ప్రాంతానికి చెందిన యువకుడు అత్యాచారం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు ఆదివారం ప్రొద్దుటూరు రూరల్ పోలీస్ స్టేషన్లో కార్తీక్ అనే యువకునిపై పోక్సో కేసు నమోదైంది. మైనర్ బాలిక పేరెంట్స్ ఫిర్యాదు మేరకు ఎస్ఐ రాజు దర్యాప్తు చేస్తున్నారు.