ప్రొద్దుటూరులో మైనర్ బాలికపై అత్యాచారం.. పోక్సో కేసు నమోదు.!

ప్రొద్దుటూరు మండలం అమృతనగర్ మైనర్ బాలికపై అదే ప్రాంతానికి చెందిన యువకుడు అత్యాచారం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు ఆదివారం ప్రొద్దుటూరు రూరల్ పోలీస్ స్టేషన్లో కార్తీక్ అనే యువకునిపై పోక్సో కేసు నమోదైంది.  మైనర్ బాలిక పేరెంట్స్ ఫిర్యాదు మేరకు ఎస్ఐ రాజు దర్యాప్తు చేస్తున్నారు.  

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

కొత్తపల్లెను మునిసిపాలిటీలో విలీనం చేయాలి.!

శ్రీనివాసనగర్ సబ్ స్టేషన్ పరిశీలించిన అధికారులు.!

చంద్రబాబు.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అధికారంలోకి వచ్చాక మర్చిపోయావా.? APTF శ్యాం