ఇండ్ల స్థలాల కోసం ఎమ్మార్వో కార్యాలయం వద్ద ధర్నా.!

పేదలకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సోమవారం ప్రొద్దుటూరు ఎమ్మార్వో కార్యాలయం వద్ద వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.  ఎన్నికల హామీ మేరకు ప్రతి ఒక్కరికి 3 సెంట్లు చొప్పున ఉచితంగా ఇంటి స్థలం ఇవ్వాలని, ప్రభుత్వమే పక్కా గృహాలు కట్టించి ఇవ్వాలని స్థానిక ఎమ్మార్వో ఉదయభాస్కర రాజుకు వినతి పత్రం సమర్పించారు. CPM సత్యం, AIAWU నేతలు డేవిడ్, శేఖర్, ఐద్వా ముంతాజ్, CITU విజయ్ పాల్గొన్నారు.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

కొత్తపల్లెను మునిసిపాలిటీలో విలీనం చేయాలి.!

శ్రీనివాసనగర్ సబ్ స్టేషన్ పరిశీలించిన అధికారులు.!

చంద్రబాబు.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అధికారంలోకి వచ్చాక మర్చిపోయావా.? APTF శ్యాం