పారిశుధ్యం అధ్వాన్నం: మాజీ ఎమ్మెల్యే
ప్రొద్దుటూరు(జూలై,19): కూటమి ప్రభుత్వంలో ప్రొద్దుటూరులో పారిశుధ్య పరిస్థితి అధ్వాన్నంగా తయారైందని స్థానిక మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి విమర్శించారు. ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. డ్రైన్లు పూడిపోయి వర్షం వస్తే నడుములోతు నీళ్లు రోడ్లపై ఉంటాయన్నారు.
- ప్రొద్దుటూరు వార్తలు | PRODDATURNEWS.COM | Proddatur | YSR Kadapa District | Andhra Pradesh | Local News.