మాస్కులు పెట్టుకొని కలుస్తున్నారు.!
ప్రొద్దుటూరు(జూలై,22): ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి 85+ వయస్సులో కూడా ప్రతిరోజు ప్రజలతో కలుస్తున్నారు. వారి సమస్యలు తెలుసుకుంటున్నారు. అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నారు. పరిష్కారం కోసం కృషి చేస్తున్నారు. కరోనా కేసుల దృష్ట్యా ఎమ్మెల్యే వద్దకు వచ్చే ప్రజలు, నేతలు, అధికారులు మాస్కులు పెట్టుకుని వస్తున్నారు.