కార్యకర్తలకు నేను భరోసా: నారా లోకేష్

ప్రొద్దుటూరు(జూలై,15):కార్యకర్తలకు పార్టీ పూర్తి అండగా ఉంటుందని.టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ భరోసా ఇచ్చారు.  బుధవారం ప్రొద్దుటూరులో పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో లోకేశ్ పాల్గొన్నారు.  కార్యకర్తల కష్టంతోనే అధికారంలోకి వచ్చామన్నారు.  కష్టపడే వారికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. 
- ప్రొద్దుటూరు వార్తలు| proddaturnews.com| proddatur| YSR Kadapa| Andhra Pradesh.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

కొత్తపల్లెను మునిసిపాలిటీలో విలీనం చేయాలి.!

శ్రీనివాసనగర్ సబ్ స్టేషన్ పరిశీలించిన అధికారులు.!

చంద్రబాబు.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అధికారంలోకి వచ్చాక మర్చిపోయావా.? APTF శ్యాం