పని ప్రదేశంలో మహిళలకు బాత్రూములు ఏర్పాటు చేయాలి: శ్రామిక మహిళ సంఘం డిమాండ్

ప్రొద్దుటూరులో కార్యాలయాలు, దుకాణాల్లో పనిచేస్తున్న మహిళలకు కనీసం బాత్రూంలు కూడా అందుబాటులో లేవని శ్రామిక మహిళ సంఘం కన్వీనర్ గుర్రమ్మ, కో-కన్వీనర్ వెంకటలక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు.  సోమవారం స్థానిక ఎన్జీఓ హోంలో పొద్దుటూరు శ్రామిక మహిళ సంఘం సమావేశం జరిగింది.  మహిళలకు పని ప్రదేశంలో భద్రత, కనీస వసతులు ఏర్పాటు చేయాలని సమావేశంలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

కొత్తపల్లెను మునిసిపాలిటీలో విలీనం చేయాలి.!

శ్రీనివాసనగర్ సబ్ స్టేషన్ పరిశీలించిన అధికారులు.!

చంద్రబాబు.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అధికారంలోకి వచ్చాక మర్చిపోయావా.? APTF శ్యాం