చట్నీలో బల్లి.. గణేష్ టిఫిన్ సెంటర్ సీజ్.!

ప్రొద్దుటూరు(జూలై, 24): స్థానిక రామేశ్వరం రోడ్డులోని గణేష్ టిఫిన్ సెంటర్లో బల్లి పడిన చట్నీ ఉపయోగించడంపై శుక్రవారం జిల్లా ఫుడ్ సేఫ్టీ కంట్రోల్ అధికారి హరిత తనిఖీ చేశారు.  టిఫిన్ సెంటర్ లైసెన్సు తాత్కాలికంగా రద్దు చేశారు.  యజమాని వాసు నుంచి రూ.15వేలు పెనాల్టీ వసూలు చేశారు. సీజ్ చేశారు.  1టౌన్ సీఐ కొండారెడ్డి, ఎస్ఐ శ్రీనివాసులు, మునిసిపల్ శానిటరీ సూపర్వైజర్ నూర్ భాషా తనిఖీల్లో పాల్గొన్నారు.
- ప్రొద్దుటూరు వార్తలు | PRODDATURNEWS.COM | Proddatur | YSR Kadapa District | Andhra Pradesh | Local News.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

కొత్తపల్లెను మునిసిపాలిటీలో విలీనం చేయాలి.!

శ్రీనివాసనగర్ సబ్ స్టేషన్ పరిశీలించిన అధికారులు.!

చంద్రబాబు.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అధికారంలోకి వచ్చాక మర్చిపోయావా.? APTF శ్యాం