పొట్టిపాడు రోడ్డులో నాణ్యత ఎక్కడ మహేశ్.?: మాజీ ఎమ్మెల్యే రాచమల్లు

ప్రొద్దుటూరు-పొట్టిపాడు రోడ్డును ఆదివారం స్థానిక మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి పరిశీలించారు.  తమ నిర్మాణ పనులు 15 సంవత్సరాల తర్వాత కూడా నాణ్యతగానే ఉంటాయని శనివారం టిడిపి నేత మహేశ్ రాచమల్లుకు సవాల్ చేశారు.  ఈ మేరకు రాచమల్లు ఆదివారం పొట్టిపాడు రోడ్డు నాణ్యత పరిశీలించారు.  నాసిరకంగా నిర్మించారని, పగుళ్లు వచ్చాయని, అధికారులు పట్టించు కోవడం లేదని రాచమల్లు ఆరోపించారు.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

కొత్తపల్లెను మునిసిపాలిటీలో విలీనం చేయాలి.!

శ్రీనివాసనగర్ సబ్ స్టేషన్ పరిశీలించిన అధికారులు.!

చంద్రబాబు.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అధికారంలోకి వచ్చాక మర్చిపోయావా.? APTF శ్యాం