ప్రొద్దుటూరులో చేపల వ్యాపారిపై దాడి.. నలుగురికి గాయాలు.!

ప్రొద్దుటూరు పెన్నానగర్లో ఆదివారం చేపల వ్యాపారి చిన్న మౌలాలిపై వాచర్ పుల్లయ్య 15 మందితో దాడి చేశాడు. ఈ ఘటనలో చిన్న మౌలాలి, అతని కుమారులు మహమ్మద్, అబ్దుల్లా, సమీప బంధువ బాబా ఫక్రుద్దీన్ గాయపడ్డారు.  ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు.  జూటూరు మహమ్మద్ భాష ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, విచారణ చేపట్టినట్లు స్థానిక 1-టౌన్ సిఐ కొండారెడ్డి తెలిపారు. 

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

కొత్తపల్లెను మునిసిపాలిటీలో విలీనం చేయాలి.!

శ్రీనివాసనగర్ సబ్ స్టేషన్ పరిశీలించిన అధికారులు.!

చంద్రబాబు.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అధికారంలోకి వచ్చాక మర్చిపోయావా.? APTF శ్యాం