కొత్తపల్లె పంచాయితీ విలీనంపై గొడవ.!
ప్రొద్దుటూరు(జూలై,17):పొద్దుటూరు మున్సిపాలిటీలో కొత్తపల్లె పంచాయతీని విలీనం చేయడంపై శుక్రవారం స్పెషల్ ఆఫీసర్ మంజుల అధ్యక్షతన గ్రామ సభ నిర్వహించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. మాజీ సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రారెడ్డి విలీనాన్ని వ్యతిరేకించారు. ఈ సందర్భంగా గొడవ జరిగింది.
- ప్రొద్దుటూరు వార్తలు | PRODDATURNEWS.COM | Proddatur | YSR Kadapa District | Andhra Pradesh | Local News.