విద్యాశాఖా మంత్రికి ఉపాధ్యాయుల మొర.!

ప్రొద్దుటూరు(జూలై, 15): బుధవారం ప్రొద్దుటూరుకు వచ్చిన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్ వద్ద ఉపాధ్యాయ సంఘాల నాయకులు తమ సమస్యలను మొర పెట్టుకున్నారు.  APTF రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్యామసుందర్ రెడ్డి ఉపాధ్యాయుల సమస్యలపై మంత్రికి వినతి పత్రం ఇచ్చారు.  ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలుపరచాలని విన్నవించుకున్నారు. 

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

కొత్తపల్లెను మునిసిపాలిటీలో విలీనం చేయాలి.!

శ్రీనివాసనగర్ సబ్ స్టేషన్ పరిశీలించిన అధికారులు.!

చంద్రబాబు.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అధికారంలోకి వచ్చాక మర్చిపోయావా.? APTF శ్యాం