విద్యాశాఖా మంత్రికి ఉపాధ్యాయుల మొర.!
ప్రొద్దుటూరు(జూలై, 15): బుధవారం ప్రొద్దుటూరుకు వచ్చిన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్ వద్ద ఉపాధ్యాయ సంఘాల నాయకులు తమ సమస్యలను మొర పెట్టుకున్నారు. APTF రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్యామసుందర్ రెడ్డి ఉపాధ్యాయుల సమస్యలపై మంత్రికి వినతి పత్రం ఇచ్చారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలుపరచాలని విన్నవించుకున్నారు.