ఖాదరాబాద్ పాఠశాలలో విద్యార్థులకు సైకిళ్ళు పంపిణీ.!
ప్రొద్దుటూరు మండలం ఖాదరాబాద్ జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులకు సోమవారం రోటరీ క్లబ్ అధ్యక్షుడు కొవ్వూరు రమేష్ రెడ్డి ఉచిత సైకిళ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో హెడ్మాస్టర్ ప్రసాద్ రెడ్డి, ఉపాద్యాయులు, దాతలు పాల్గొన్నారు.