ఖాదరాబాద్ పాఠశాలలో విద్యార్థులకు సైకిళ్ళు పంపిణీ.!

ప్రొద్దుటూరు మండలం ఖాదరాబాద్ జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులకు సోమవారం రోటరీ క్లబ్ అధ్యక్షుడు కొవ్వూరు రమేష్ రెడ్డి ఉచిత సైకిళ్లు పంపిణీ చేశారు.  కార్యక్రమంలో హెడ్మాస్టర్ ప్రసాద్ రెడ్డి, ఉపాద్యాయులు, దాతలు పాల్గొన్నారు.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

కొత్తపల్లెను మునిసిపాలిటీలో విలీనం చేయాలి.!

శ్రీనివాసనగర్ సబ్ స్టేషన్ పరిశీలించిన అధికారులు.!

చంద్రబాబు.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అధికారంలోకి వచ్చాక మర్చిపోయావా.? APTF శ్యాం